స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కర్ణాటకలో ఉత్కంఠ పోరు కొనసాగుతుంది. వివిధ పార్టీ అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. కన్నడ పీఠాన్ని ఎవరు వరిస్తారన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. పార్టీ అభ్యర్థులు, అధికారుల నడుమ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఉదయం 8 గంటలకు మొదలు పెట్టిన కౌంటింగ్.. ఉదయం 8:40 కు వచ్చిన ఫలితాలు వెల్లడించారు. దీనిప్రకారం.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యం కనబర్చింది. ఉదయం 8.40 గంటల వరకు ఫలితాల ప్రకారం కాంగ్రెస్ ఆధిక్యం 54 దాటింది. బీజేపీ 40 స్థానాల్లో ఆధిక్యం కనబర్చగా.. జేడీఎస్ 13 స్థానాల్లో ఆధిక్యం కనబర్చింది.
కర్ణాటకలో ఉత్కంఠ పోరు.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యం
0
372
Latest Articles
వరంగల్ మేయర్ పీఠంపై బండి సంజయ్ ఫోకస్.. జీహెచ్ఎంసీలో ప్రచారం లేనట్టేనా?
హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -
- Advertisement -


