స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కర్ణాటకలో ఉత్కంఠ పోరు కొనసాగుతుంది. వివిధ పార్టీ అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. కన్నడ పీఠాన్ని ఎవరు వరిస్తారన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. పార్టీ అభ్యర్థులు, అధికారుల నడుమ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఉదయం 8 గంటలకు మొదలు పెట్టిన కౌంటింగ్.. ఉదయం 8:40 కు వచ్చిన ఫలితాలు వెల్లడించారు. దీనిప్రకారం.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యం కనబర్చింది. ఉదయం 8.40 గంటల వరకు ఫలితాల ప్రకారం కాంగ్రెస్ ఆధిక్యం 54 దాటింది. బీజేపీ 40 స్థానాల్లో ఆధిక్యం కనబర్చగా.. జేడీఎస్ 13 స్థానాల్లో ఆధిక్యం కనబర్చింది.
కర్ణాటకలో ఉత్కంఠ పోరు.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యం
0
384
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


