స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: నేడు ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో టీడీపీ, వైసీపీ పాదయాత్రలు, బైక్ ర్యాలీలు పోటాపోటీగా నిర్వహించనున్నారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావించిన పోలీసులు… ర్యాలీలకు, పాదయాత్రలకు అనుమతిని నిరాకరించారు. ఈ క్రమంలో తుళ్లూరు మండలంలో 144వ సెక్షన్ అమలు చేశారు. హోరాహోరిగా సాగనున్న ఈ బైక్ యాత్రలతో రాజధాని నగరంలో తీవ్ర ఉత్కంఠ కొనసాగనుంది. ఇప్పటికే పోలీస్ బలగాలు అమరావతికి చేరుకున్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
నేడు అమరావతి ప్రాంతంలో టీడీపీ – వైసీపీ పాదయాత్రలు, బైక్ ర్యాలీలు
0
275
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


