సింగరేణి లేని తెలంగాణను ఊహించుకోలేమని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుందని చెప్పారు. తెలంగాణ వస్తే బొగ్గు గనులు మనకు ఉంటాయని, గనుల్లో తెలంగా ణ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని భావించామన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఇచ్చిన మాటకు భిన్నంగా వ్యవహ రించారని మండిపడ్డారు. సింగరేణి లేకపోతే బొగ్గు ఆధారిత పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. జులై 5న బంద్ నిర్వహిస్తున్నామని ప్రకటించారు. 15 రోజుల పాటు నిరాహార దీక్షలు చేస్తామని, కలెక్టరేట్లను ముట్టడిస్తాం అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వేలం విషయంలో ధైర్యంగా ఉండాలని కూనంనేని కోరారు.
సింగరేణి లేని తెలంగాణను ఊహించుకోలేం: ఎమ్మెల్యే కూనంనేని
0
277
Previous article
Next article
Latest Articles
ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -
- Advertisement -


