బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల వినూత్న నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రజా సమస్యలపై చర్చించాలంటూ గులాబీ ప్రజాప్రతినిధులు రోజుకో వినూత్న రీతిలో అసెంబ్లీ సమావేశాలకు హాజరువుతున్నారు. ఇవాళ రైతు కండువాలతో అసెంబ్లీ, మండలికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చారు. రైతు సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు. నిన్న ఆటో డ్రైవర్ల వేషంలో అసెంబ్లీకి వచ్చి నిరసన తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు అదానీ, రాహుల్ గాంధీ టీ షర్ట్స్ ధరించి వచ్చారు. లగచర్ల రైతులకు మద్దతుగా మొన్న బేడీలు ధరించి నిరసన తెలియజేశారు.
బీఆర్ఎస్ నేతలు వినూత్న నిరసన
0
169
- Tags
- bjp leaders protest
- brs activist innovative protest
- brs leaders innovative protest
- brs leaders protest
- brs leaders protest in assembly
- brs leaders protest on revanth reddy viral words over sabitha indra reddy in assembly
- brs protest in hyderabad
- congress leaders protest
- protest leaders
- rs leaders protest against bjp govt
- tdp leaders protest
- tdp women activists innovative protest
- trs leaders protest
- trs party leaders protest
Previous article
Latest Articles
సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ
సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -
- Advertisement -


