24.2 C
Hyderabad
Tuesday, January 14, 2025
spot_img

బీఆర్‌ఎస్‌ నేతలు వినూత్న నిరసన

బీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధుల వినూత్న నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రజా సమస్యలపై చర్చించాలంటూ గులాబీ ప్రజాప్రతినిధులు రోజుకో వినూత్న రీతిలో అసెంబ్లీ సమావేశాలకు హాజరువుతున్నారు. ఇవాళ రైతు కండువాలతో అసెంబ్లీ, మండలికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చారు. రైతు సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు. నిన్న ఆటో డ్రైవర్ల వేషంలో అసెంబ్లీకి వచ్చి నిరసన తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు అదానీ, రాహుల్ గాంధీ టీ షర్ట్స్ ధరించి వచ్చారు. లగచర్ల రైతులకు మద్దతుగా మొన్న బేడీలు ధరించి నిరసన తెలియజేశారు.

Latest Articles

జ్యోతి స్వరూపంలో అయ్యప్పను దర్శించుకున్న స్వాములు

మకర సంక్రాంతి పర్వదినాన, మకర జ్యోతి దర్శనం కోసం భక్తులు ఆర్తిగా ఎదురు చూసి జ్యోతిని దర్శించుకున్నారు. మకర జ్యోతి దర్శనం చేసుకుని భక్తిపారవశ్యం చెందారు. జ్యోతి దర్శనానికి ముందు ఎక్కడ చూసిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్