BREAKING: కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు… ఇప్పటికే ఈడీ నోటీసులు

ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారు. ఈనెల 6న విచరాణకు హాజరుకావాలని ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అర్వింద్‌ కుమార్‌, బీఎల్‌ఎన్‌ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. కేటీఆర్‌ తర్వాత అధికారులను విచారించే చాన్స్ ఉంది. ఇప్పటికే ఫార్ములా ఈ రేస్‌ కేసులో కేటీఆర్‌కి ఈడీ నోటీసులు ఇచ్చింది. 7వ తేదీన హాజరుకావాలని ఈడీ అధికారులు నోటీసులు పేర్కొన్నారు. దీనికి ఒక రోజు ముందు ఏసీబీ అధికారులు విచారణకు రావాలన్నారు.

Latest Articles

సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి

విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్