హైదరాబాద్ HICC లో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభంకానున్నాయి. 12 వ ప్రపంచ తెలుగు మహాసభలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. తెలుగు భాషను పరిరక్షించేందుకు , తెలుగు భాషను భవిష్యత్తు తరాలకు అందించేందుకు తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నారు . మూడు రోజుల పాటు తెలుగు మహాసభల్లో వివిధ కార్యక్రమాలు జరగబోతున్నాయి. తెలుగు మహాసభలలో సీఎం రేవంత్ రెడ్డి , రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు. తెలుగు భాషా అభిమానులు, తెలుగు రచయితలు, రాజకీయ, సినీ పరిశ్రమ నుంచి పలువురు ప్రముఖులు హాజరవబోతున్నారు. తెలుగు మహాసభల ద్వారా తెలుగు భాష గొప్పదనాన్ని చాటుతామని తెలుగు మహాసభల నిర్వాహకులు అంటున్నారు.
HICC లో ప్రపంచ తెలుగు మహాసభలు… ప్రారంభించనున్న చంద్రబాబు నాయుడు
0
181
Previous article
Latest Articles
ప్రభాస్.. షాకింగ్ అనౌన్స్ మెంట్..
బాహుబలి మూవీ ఓ చరిత్ర. ఒక కథను రెండు భాగాలుగా చెప్పచ్చు.. అలా చెప్పడం ద్వారా బ్లాక్ బస్టర్ సాధించవచ్చు.. అని నిరూపించింది దీంతో సీక్వెల్స్ ట్రెండ్ ఊపందుకుంది. స్టార్ హీరోలే కాదు.....
- Advertisement -
- Advertisement -


