హైదరాబాద్ HICC లో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభంకానున్నాయి. 12 వ ప్రపంచ తెలుగు మహాసభలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. తెలుగు భాషను పరిరక్షించేందుకు , తెలుగు భాషను భవిష్యత్తు తరాలకు అందించేందుకు తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నారు . మూడు రోజుల పాటు తెలుగు మహాసభల్లో వివిధ కార్యక్రమాలు జరగబోతున్నాయి. తెలుగు మహాసభలలో సీఎం రేవంత్ రెడ్డి , రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు. తెలుగు భాషా అభిమానులు, తెలుగు రచయితలు, రాజకీయ, సినీ పరిశ్రమ నుంచి పలువురు ప్రముఖులు హాజరవబోతున్నారు. తెలుగు మహాసభల ద్వారా తెలుగు భాష గొప్పదనాన్ని చాటుతామని తెలుగు మహాసభల నిర్వాహకులు అంటున్నారు.
HICC లో ప్రపంచ తెలుగు మహాసభలు… ప్రారంభించనున్న చంద్రబాబు నాయుడు
0
197
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


