ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు. ఈనెల 6న విచరాణకు హాజరుకావాలని ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. కేటీఆర్ తర్వాత అధికారులను విచారించే చాన్స్ ఉంది. ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్కి ఈడీ నోటీసులు ఇచ్చింది. 7వ తేదీన హాజరుకావాలని ఈడీ అధికారులు నోటీసులు పేర్కొన్నారు. దీనికి ఒక రోజు ముందు ఏసీబీ అధికారులు విచారణకు రావాలన్నారు.
BREAKING: కేటీఆర్కు ఏసీబీ నోటీసులు… ఇప్పటికే ఈడీ నోటీసులు
0
189
Latest Articles
ప్రభాస్.. షాకింగ్ అనౌన్స్ మెంట్..
బాహుబలి మూవీ ఓ చరిత్ర. ఒక కథను రెండు భాగాలుగా చెప్పచ్చు.. అలా చెప్పడం ద్వారా బ్లాక్ బస్టర్ సాధించవచ్చు.. అని నిరూపించింది దీంతో సీక్వెల్స్ ట్రెండ్ ఊపందుకుంది. స్టార్ హీరోలే కాదు.....
- Advertisement -
- Advertisement -


