25.2 C
Hyderabad
Wednesday, January 22, 2025
spot_img

BREAKING: కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు… ఇప్పటికే ఈడీ నోటీసులు

ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారు. ఈనెల 6న విచరాణకు హాజరుకావాలని ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అర్వింద్‌ కుమార్‌, బీఎల్‌ఎన్‌ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. కేటీఆర్‌ తర్వాత అధికారులను విచారించే చాన్స్ ఉంది. ఇప్పటికే ఫార్ములా ఈ రేస్‌ కేసులో కేటీఆర్‌కి ఈడీ నోటీసులు ఇచ్చింది. 7వ తేదీన హాజరుకావాలని ఈడీ అధికారులు నోటీసులు పేర్కొన్నారు. దీనికి ఒక రోజు ముందు ఏసీబీ అధికారులు విచారణకు రావాలన్నారు.

Latest Articles

కృత్రిమ మేథను ప్రశంసిచాలా..? అభిశంసించాలా..?

ఏమిటో ఈ మాయ అనుకున్నా, ఇదేం వింత అనుకున్నా....ఇందు, అందు, ఎందెందు చూసినా హాయ్ అంటూ ఏఐ పలకరించే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. ఏదైనా ఒరిజనల్ ఉండాలి కాని ఆర్టిఫిషియల్ ఏమిటి..అని పెదవి విరిచేవారు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్