28.2 C
Hyderabad
Saturday, September 30, 2023

Brazil | ఆటలో ఓడిపోయాడు.. ఏడుగురిని కాల్చేశాడు

వీడెవండి బాబు.. సైకోలకే సైకో లాగా ఉన్నాడు. ఆటలో ఓడిపోయాడని ఏకంగా ఏడుగురిని కాల్చి చంపాడు. బ్రెజిల్ కు చెందిన ఎడ్గర్ రికార్డో.. సినోప్ నగరంలోని స్థానిక పూల్ హాల్ లో ఓ వ్యక్తితో పందెం కాసి పూల్ గేమ్ ఆడాడు. అయితే ఆ గేమ్ లో రికార్డో ఓడిపోయాడు. కొంతసేపటి తర్వాత తన స్నేహితుడు రెబిరోతో కలిసి వచ్చి మళ్లీ గేమ్ ఆడగా.. ఆ పందెంలోనూ ఓడిపోవడంతో అక్కడున్న వారు అతడిని చూసి నవ్వారు. దీంతో ఒక్కసారిగా కోపంతో ఊగిపోయిన రికార్డో.. వారిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో పూల్ యజమానితో సహా ఆరుగురు అక్కడిక్కడే చనిపోయారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also: అమెరికా అధ్యక్ష రేసులో.. భారత సంతతి వ్యక్తి పోటీ

Latest Articles

వ్యక్తి కడుపులో ఇయర్‌‌ ఫోన్లు, తాళం, బోల్టులు.. షాక్‌ అయిన వైద్యులు

స్వతంత్ర వెబ్ డెస్క్: పిల్లలు ఆడుకుంటూ.. అనుకోకుండా చిన్న చిన్న వస్తువులు మింగడం చూశాం. ఇంకొందరు విన్యాసాలు చేసేందుకు కొన్ని వస్తువులు మింగి మళ్లీ తీయడం చూస్తుంటాం.. మరి కొంత మంది కాయిన్స్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
289FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్