వీడెవండి బాబు.. సైకోలకే సైకో లాగా ఉన్నాడు. ఆటలో ఓడిపోయాడని ఏకంగా ఏడుగురిని కాల్చి చంపాడు. బ్రెజిల్ కు చెందిన ఎడ్గర్ రికార్డో.. సినోప్ నగరంలోని స్థానిక పూల్ హాల్ లో ఓ వ్యక్తితో పందెం కాసి పూల్ గేమ్ ఆడాడు. అయితే ఆ గేమ్ లో రికార్డో ఓడిపోయాడు. కొంతసేపటి తర్వాత తన స్నేహితుడు రెబిరోతో కలిసి వచ్చి మళ్లీ గేమ్ ఆడగా.. ఆ పందెంలోనూ ఓడిపోవడంతో అక్కడున్న వారు అతడిని చూసి నవ్వారు. దీంతో ఒక్కసారిగా కోపంతో ఊగిపోయిన రికార్డో.. వారిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో పూల్ యజమానితో సహా ఆరుగురు అక్కడిక్కడే చనిపోయారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Brazil | ఆటలో ఓడిపోయాడు.. ఏడుగురిని కాల్చేశాడు
0
465
Latest Articles
కాంగ్రెస్లో మళ్లీ నామినేటెడ్ పదవుల టెన్షన్ మొదలయ్యిందా?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల టెన్షన్ మళ్లీ మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం దక్కించుకున్న నేతలకు ఇప్పుడు రెన్యువల్ గుబులు పట్టుకుంది. జూలై నెలాఖరుతో వీరి పదవీకాలం...
- Advertisement -
- Advertisement -


