తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. మూడు రోజుల నుంచి గుర్తుతెలియని దుండగుడు ఫోన్ చేసి బాంబు పెట్టినట్టు బెదిరింపులకు దిగాడు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు.. సచివాలయంలో తనిఖీలు చేపట్టారు. ఫోన్ చేసిన వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. అతనిని విచారించగా.. సచివాలయంలో ఎలాంటి బాంబు లేదని తేల్చారు. అయితే అగంతకుడు ఎందుకు ఫోన్ చేశాడన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు
తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు
0
211
Previous article
Next article
Latest Articles
నేను బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని… మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్చ
మేడ్చల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ అయింది. ఒక కార్యకర్త పుట్టిన రోజు వేడుకల్లో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్కు దూరమవుతున్నానని.. తనను మర్చిపోతున్నారని అన్నారు. స్వయంగా మల్లారెడ్డి...
- Advertisement -
- Advertisement -


