Delhi | దేశ రాజధాని ఢిల్లీలో నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టి అభ్యర్థులను పార్లమెంటరీ బోర్డు ఫైనల్ చేయనుంది. అభర్ధులను ఫైనల్ చేసే విషయంలో ఇప్పటికే కర్ణాటక ముఖ్యనేతలతో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్ షా అమిత్ షా భేటీ అయ్యారు. ఈ భేటీలో అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని పార్టీ అభ్యర్థులను ఖరారు చేసే విషయంపై కూలంకషంగా చర్చించారు. అయితే నేడు జరుగనున్న పార్టీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకొని.. రేపు బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశం
0
260
Latest Articles
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు షాక్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. మంగళవారం తలపెట్టిన జనసేన సభకు అనుమతి నిరాకరించారు. రేపు రాష్ట్రంలో పార్టీ నవ నిర్మాణ సంకల్ప సభ ప్లాన్ చేసుకుంది...
- Advertisement -
- Advertisement -


