వికారాబాద్ జిల్లా లగిచెర్ల అరెస్టులను తీవ్రంగా ఖండించారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. రైతుల మీద కేసులు పెడితే యావత్ తెలంగాణ సమాజం తిరుగుబాటు చేస్తుందని హెచ్చరించారు. ఫార్మా కంపెనీలకు అవసరమైతే వారే భూసేకరణ చేసుకుంటారు అని అన్నారు. లగిచర్లలో ఫార్మాసిటీని అక్కడి రైతాంగం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. గత ప్రభుత్వం ముచ్చర్లలో ఫార్మసిటీ కోసం భూములను అప్పజెప్పే ప్రయత్నం చేస్తే.. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. ప్రభుత్వపరమైన భూములు ఇవ్వండి కానీ ప్రైవేటు వ్యక్తుల భూములు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీజేపీ ఎంపీ ఈటల ఫైర్
0
165
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


