25.6 C
Hyderabad
Monday, June 30, 2025
spot_img

బీజేపీకి చేతలు తక్కువ.. ప్రచారం ఎక్కువ: మంత్రి హరీష్ రావు

Minister Harish Rao| యాదాద్రి జిల్లాకు 2018లో ఎయిమ్స్‌ను కేటాయిస్తే.. నాలుగేళ్ల తర్వాత ప్రధాని మోదీ వచ్చి శంకుస్థాపన చేశారని ఎద్దేవా చేశారు మంత్రి హరీశ్‌ రావు. తెలంగాణపై కేంద్రం ఎందుకు ఇంత వివక్ష చూపుతోందని అన్నారు. కేంద్ర సర్కారు ప్రారంభించిన ఎయిమ్స్‌లో ఇప్పటివరకు ఎలాంటి డెవలప్ మెంట్ లేదన్నారు. చౌటుప్పల్‌లో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి మంత్రి హరీశ్‌ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ఒక్క ఎయిమ్స్‌ కేటాయించినందుకే బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. బీజేపీకి చేతలు తక్కువ.. ప్రచారం ఎక్కువని అన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో గత ఏడాది 8 వైద్య కళశాలలు ప్రారంభించుకున్నామని అన్నారు. ఎయిమ్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం 200 ఎకరాల భూమిని కేటాయించిందని అన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్