స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణలో రికార్డు స్థాయిలో బీర్ల విక్రయాలు భారీగా పెరిగిపోయాయి. మద్యం అమ్మకాల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు టాప్ లో నిలిచాయి. ఈనెల 1 నుంచి 18వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 4.23 కోట్ల బీరు సీసాల విక్రయం జరిగినట్లు ఆబ్కారీ శాఖ తెలిపింది. మద్యం ప్రియులు భారీగా బీర్లు సేవించడంతో ప్రభుత్వానికి 582.99 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే మరో రెండు వారాల్లో కూడా అమ్మకాలు పెరుగనున్నట్లు తెలిపారు.
రికార్డు స్థాయిలో బీర్ల విక్రయాలు.. ప్రభుత్వానికి ఆదాయం ఎంతంటే?
0
388
Previous article
Latest Articles
శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్
శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారని అన్నారు. ఈ తీర్పును అధికారులు కూడా గౌరవించాలని చెప్పారు. 2029లో 2024 కంటే ఎక్కువ...
- Advertisement -
- Advertisement -


