AP News |అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ, హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పకు విజయవాడ ప్రజాప్రతినిధుల విచారణ చేసే కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2019లో తనపై చేసిన వ్యాఖ్యలకు పరువునష్టం కేసు వేశారు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. అయితే ఈ కేసులో వాయిదాలకు హాజరు కాకపోవడంతో… కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అనంతపురం టూ టౌన్ పీఎస్, గోరంట్ల పోలీస్ స్టేషన్ కు అరెస్ట్ వారెంట్లను రెఫర్ చేసింది.
మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పకు అరెస్ట్ వారెంట్ జారీ
0
613
Latest Articles
కాంగ్రెస్లో మళ్లీ నామినేటెడ్ పదవుల టెన్షన్ మొదలయ్యిందా?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల టెన్షన్ మళ్లీ మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం దక్కించుకున్న నేతలకు ఇప్పుడు రెన్యువల్ గుబులు పట్టుకుంది. జూలై నెలాఖరుతో వీరి పదవీకాలం...
- Advertisement -
- Advertisement -


