36.6 C
Hyderabad
Friday, April 18, 2025
spot_img

Somu Veerraju |సీఎం జగన్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ

రాష్ట్రంలో నెలకొన్న అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యపై సీఎం జగన్‌కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు(Somu Veerraju) లేఖ రాశారు. అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యలు వివరిస్తూ.. వీరి పరిష్కారంపై శ్వేత పత్రం ప్రకటించాలని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పరిష్కరిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారని.. సీఎంగా ఎన్నికై మూడున్నరేళ్ల దాటినా ఎందుకు ఇంకా ఈ సమస్యను పరిష్కరించలేదని ప్రశ్నించారు.

Read Also: ‘ప్రాజెక్ట్ K’ లో భారీ పారితోషికం అందుకుంటున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ.. ఎంతంటే?

Follow us on:   Youtube   Instagram

Latest Articles

‘డియర్ ఉమ’ చిత్రాన్ని సక్సెస్ చేయండి: సుమయ రెడ్డి

తెలుగమ్మాయి అయిన సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా ‘డియర్ ఉమ’ అనే చిత్రం ఏప్రిల్ 18న రాబోతోంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. ఈ మూవీకి లైన్ ప్రొడ్యూసర్‌గా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్