24.2 C
Hyderabad
Monday, September 25, 2023

ఎన్టీఆర్ జిల్లాలో కిడ్నాప్ కలకలం.. కీలక సూత్రధారి అరెస్ట్

ఆంధ్రప్రదేశ్: ఎన్టీఆర్ జిల్లాలో ముంబై పిల్లల కిడ్నాప్ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. మగ పిల్లలే టార్గెట్‌గా ఓ ముఠా చేస్తున్న ఆగడాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇప్పటి వరకు ఐదుగురు మగ పిల్లలను ఈ ముఠా ఎన్టీఆర్ జిల్లాలో అమ్మేశారు. నలుగురు జగ్గయ్యపేటలో, ఒకరిని విస్సన్నపేటలో అమ్మేసినట్లు సమాచారం. ఈ ముఠాపై దృష్టి సారించిన మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో తనిఖీలు నిర్వహించారు. జగ్గయ్యపేటలో ఇద్దరు పిల్లలు దొరికారని.. మరో ముగ్గురు పిల్లల కోసం తనిఖీలు చేస్తున్నామని వారు తెలిపారు. మహారాష్ట్రలోని పర్భని జిల్లా పాలెంలో మొత్తం 8 మంది పిల్లలను ఈ ముఠా కిడ్నాప్ చేసిందని.. పిల్లల అమ్మకంలో కీలక పాత్ర పోషించిన బెజవాడకు చెందిన శ్రావణిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

Latest Articles

న్యూజిలాండ్‌లో ‘కన్నప్ప’ ప్రయాణం ప్రారంభం

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ భక్త కన్నప్ప అడ్వెంచరస్ జర్నీ నేడు న్యూజిలాండ్‌లో ప్రారంభం అయింది. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మహాభారత్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
288FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్