23.2 C
Hyderabad
Saturday, January 18, 2025
spot_img

నటి జెత్వానీ కేసులో ఐపీఎస్‌లకు ముందస్తు బెయిల్

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో పోలీసు ఉన్నతాధికారులకు భారీ ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు IPS అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ముంబై హీరోయిన్ జెత్వాని కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నికి ఏపీ హైకోర్టు బెయిల్‌ ఇచ్చింది. అధికారులతో పాటు ఇబ్రహీంపట్నం మాజీ సీఐ హనుమంతరావు, న్యాయవాది వెంకటేశ్వర్లుకు కూడా ముందస్తు బెయిల్‌ మంజూరైంది.

ముంబై నటి జెత్వాని వేధింపుల కేసులో ఉన్నతాధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు ఉన్నతాధికారులకు బెయిల్ మంజూరయింది. న్యాయస్థానం షరతులలో బెయిల్‌ను ఆమోదించింది. దర్యాప్తుకు సహకరించాలని షరతు విధించింది.

కాగా, ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసింది.

Latest Articles

హ్యూమన్ బాడీలో హార్ట్ మేజర్ పార్ట్

అనారోగ్యం దౌర్భాగ్యం, ఆరోగ్యం మహాభాగ్యం. ఇది నిజమే. అయితే, ఆ మహాభాగ్య ఆరోగ్యంలో ప్రధాన పాత్ర పోషించే శరీర అంతర్గత అవయవం ఏమిటి..? ఇంకేమిటి నిస్సందేహంగా హృదయమే. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచేంద్రియాలు..వేటి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్