హైదరాబాద్లో మరో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. రాజేంద్రనగర్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతున్న బాలిక ఇందు ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. తల నొప్పి, కడుపునొప్పి బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబీకులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై విచారిస్తున్నారు. అయితే,.. బాలిక ఇది వరకు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఘటనలో తీవ్రంగా గాయపడింది.
హైదరాబాద్లో మరో విద్యార్థిని ఆత్మహత్య
0
402
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


