హిందూపురం అభివృద్ధికి సీఎం చంద్రబాబు రూ.90 కోట్లు మంజూరు చేస్తారని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని నిధులు వస్తాయని చెప్పారు. హిందూపురం అంటే చంద్రబాబుకు ఎనలేని అభిమానమన్న బాలయ్య…. అందుకే పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేశారని చెప్పారు. జిల్లాకు సత్యసాయి పేరు అలానే ఉంచి.. జిల్లా కేంద్రంగా హిందూపురాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని బాలకృష్ణ తెలిపారు. సత్య సాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ అన్న క్యాంటీన్లను రెండు చోట్ల ప్రారంభించారు. స్వయంగా పేదలకు భోజనాన్ని వడ్డించారు.
హిందూపురంలో అన్న క్యాంటీన్లను ప్రారంభించిన ఎమ్మెల్యే బాలకృష్ణ
0
246
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


