అమిత్ షా ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటన ఖరారు

స్వతంత్ర, వెబ్ డెస్క్: ఖరారైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 15న ఉదయం 8:50 గంటలకు షా ఢిల్లీ నుంచి బయలుదేరి 11 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నాం 12:45 గంటలకు హెలికాప్టర్ లో బయల్దేరి మధ్యాహ్నం 1:10 గంటలకు భద్రాచలం చేరుకుంటారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి దర్శనం అనంతరం 3:20 గంటలకు హెలికాప్టర్లో బయల్దేరి సాయంత్రం 4గంటలకు ఖమ్మం చేరుకుంటారు.

అనంతరం ఖమ్మం బైపాస్ రోడ్డులోని ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్డీ ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. ఆ తరువాత బీజేపీ ఆధ్వర్యంలో జరిగే బహిరంగసభకు హాజరై ప్రసంగిస్తారు. అనంతరం హైదరాబాద్ తిరుగు పయనమవుతారు. హైదరాబాద్ లోని నొవాటల్ లో రాత్రి 7:30 గంటల నుంచి 9 గంటల ముఖ్యనాయకులతో సమావేశం అవుతారు. రాత్రి 9:30 నిమిషాలకు తిరిగి ఢిల్లీ పయనం అవుతారు.

Latest Articles

మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు- మంత్రి నారాయణ

జగన్ మావిగన్ రాజకీయ ఎత్తుగడను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని మంత్రి నారాయణ అన్నారు. మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు పరిపాలన సులభతరం చేసేందుకు అన్ని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్