స్వతంత్ర, వెబ్ డెస్క్: విశాఖ జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పాల్గొనే బహిరంగ సభ వద్ద నిరసన సెగ కాకరేపుతుంది. అమిత్ షా గో బ్యాక్ అంటూ కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఏపీకి ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ధర్నా చేస్తున్న నిరసన కారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు నిరసనకారులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ ఉద్రిక్త సమయంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పదిమందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బ్రేకింగ్: అమిత్ షా పాల్గొనే బహిరంగ సభ వద్ద నిరసన సెగ
0
530
Latest Articles
2027 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల జోరు
2027 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల జోరు కొనసాగింది. నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.6.51 లక్షల కోట్లు కాగా... ఇది గతేడాదితో పోలిస్తే 16.4 శాతం వృద్ధి రేటు నమోదైంది....
- Advertisement -
- Advertisement -


