శ్రీనగర్ శివారులో జీలం నదిలో బోటు బోల్తా

జమ్మూ కశ్మీర్ లో జీలం నదిలో ఓ బోటు బోల్తాపడిన ప్రమాదంలో పదిమంది గల్లంతయ్యారు NDRF బృందాలు గల్లంతయిన వారికోసం గాలిస్తున్నాయి. మరో పక్క సహాయ కార్యక్రమాలు చురుగ్గా సాగుతు న్నాయి. శ్రీనగర్ సమీపంలోని గండ్ బల్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఇటీవల కొద్దిరోజులుగా భారీ వర్షాల కారణంగా జమ్మూ కశ్మీర్ లో నదులు, చెరువుల్లో పుష్కలంగా నీరు చేరింది. నదిలో నీటిమట్టం పెరగడంతో బోటు బోల్తా పడింది. శ్రీనగర్ నగరంలోనూ రోడ్ల పక్కల తవ్విన గుంతలు, లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచి … జనం రోడ్లపై నడవడం కూడా కష్టమవుతోంది.

Latest Articles

బండి భగీరథ్ అరెస్ట్ కాకుండా మెడికవర్ ఆసుపత్రిలో ఉంచారు- కేటీఆర్

బండి భగీరథ్ పోక్సో కేసులో అరెస్ట్ కాకుండా మెడికవర్ ఆసుపత్రిలో ఉంచారని మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్ చిట్ చాట్‌లో మాట్లాడారు. MAX Bకంపెనీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్