Andhra Pradesh | ఉభయ గోదావరి జిల్లాలో పిడిగుపడే అవకాశం ఉందని స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం ప్రకటించింది. రైతులు, గొల్లకాపర్లు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉభయ గోదావరితో పాటు కోనసీమ, కృష్ణా జిల్లాలకు వర్ష సూచన ఉందని తెలియజేసింది. ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా రాష్ట్రంలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలోనూ మోస్తరునుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారీ వర్షాల కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అలర్ట్.. ఉభయ గోదావరి జిల్లాలో పిడిగుపడే అవకాశం
0
260
Previous article
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


