Tirumala | ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. స్వామి వారి దర్శనం కోసం 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. గురువారం ఏడుకొండల వాడిని 61,050 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,996 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.55 కోట్లు వచ్చినట్లు తిరుముల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి సమయం ఎంతంటే?
0
313
Previous article
Next article
Latest Articles
తగ్గిన గోల్డ్ ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,040 రూపాయలు తగ్గి.. రూ.1,51,690కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్రేట్ 950...
- Advertisement -
- Advertisement -


