Corona Bulletin | దేశంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఇప్పటివరకు దేశంలో కొత్తగా 9,111 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 24 మంది కరోనాతో మృతి చెందినట్లు వైద్యాధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 60,313 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 4.48 కోట్ల కరోనా కేసులు నమోదు కాగా, 5.31లక్షల మంది మరణించారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 8.40 శాతంగా ఉంది.
దేశంలో కొత్తగా 9,111 కరోనా కేసులు
0
369
Latest Articles
నాతన ధర్మం ట్రెండ్.. మారిందా..?
ఒకప్పుడు ఫ్యామిలీ డ్రామాలు, హర్రర్ కామెడీలు.. ఈ మధ్య పాన్ ఇండియా యాక్షన్ సినిమాల ట్రెండు నడుస్తుంది. అలాగే హిందూ పురాణాల కథలతో సనాతన ధర్మం అంటూ ఓ కొత్త ట్రెండ్ కూడా...
- Advertisement -
- Advertisement -


