TSPSC Paper Leak | టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను చంచల్గూడ జైలులో నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించనుంది. ప్రవీణ్, రాజశేఖర్ లను విచారించడానికి కస్టడీకి అప్పగించాలని కోరిన ఈడీ అభ్యర్థనను నాంపల్లి 2వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు ఆమోదించింది. దీంతో ఈరోజు, రేపు వీరిద్దరిని చంచల్గూడ జైలులోనే విచారించనున్నారు. ప్రధానంగా మనీ లాండరింగ్పై ఈడీ దృష్టిపెట్టింది. ఈ కేసులో నిందుతుడు ప్రవీణ్ నుంచి తాజాగా మరికొన్ని వివరాలు రాబట్టేందుకు అనేక ప్రశ్నలను ఈడీ సంధిస్తోంది.
టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ నిందితులను జైలులోనే విచారించనున్న ఈడీ
0
343
Previous article
Next article
Latest Articles
విధుల్లో నిర్లక్ష్యం.. ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు
వికారాబాద్ జిల్లా తాండూర్ లో విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా ఆదేశాలు జారీ చేశారు. గత నెల మే 16న మొయినాబాద్...
- Advertisement -
- Advertisement -


