నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం గుడిపాడు క్యాంప్ సైట్ అంబేడ్కర్(Ambedkar) జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా లోకేష్ మాట్లాడుతూ.. దేశం అభ్యుదయ పథంపై నడవాలని అహర్నిశలు కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. అంబేడ్కర్ సేవలు మరువలేనివని అన్నారు. ప్రతిఒక్కరు అంబేడ్కర్ ను ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డోన్ టీడీపీ ఇంఛార్జ్ సుబ్బారెడ్డి, ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలు తదితరులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన నారా లోకేష్
0
339
Previous article
Latest Articles
సైబర్ క్రైమ్ కేసులో హైదరాబాద్ వ్యాపారిని అరెస్టు చేసిన కొచ్చి పోలీసులు
సైబర్ క్రైమ్ కేసులో హైదరాబాద్ వ్యాపారిని కొచ్చి పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. 24 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో ప్రధాన నిందితుడు హైదరాబాద్కు చెందిన వ్యాపారి అల్లంరాజు...
- Advertisement -
- Advertisement -


