తిరుమలలో భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయి అళ్వార్ ట్యాంక్ వరకు వేచియున్న భక్తులు

Tirumala | ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో కొలువై ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయి.. అళ్వార్ ట్యాంక్ వరకు క్యూ లైనులో భక్తులు వేచివున్నారు. నిన్న శ్రీవారి సేవలో 85,450 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 43,862మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఓం నమో వెంకటేశాయ అంటూ భక్తులు చేసే నామమారణతో ఆలయం మార్మోగుతుంది. కాగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.21 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు తెలిపారు.

Latest Articles

సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి

విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్