2027 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల జోరు

2027 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల జోరు కొనసాగింది. నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.6.51 లక్షల కోట్లు కాగా… ఇది గతేడాదితో పోలిస్తే 16.4 శాతం వృద్ధి రేటు నమోదైంది. కార్పొరేట్‌ పన్ను వసూళ్లలో 22 శాతం పెరిగి రూ.2.40 లక్షల కోట్లకు చేరింది. నాన్‌ కార్పొరేట్‌ పన్నుల్లో 12 శాతం వృద్ధి రేటు నమోదైంది. నాన్‌ కార్పొరేట్‌ పన్నుల వసూళ్లు రూ.3.84 లక్షల కోట్లకు చేరాయి. జులై 13 వరకు రూ.1.22 లక్షల కోట్ల రీఫండ్‌లు జారీ అయ్యాయి. పన్ను రీఫండ్‌లలో 14.57 శాతం వృద్ధి నమోదైనట్లు కేంద్రం ప్రకటించింది.

 

Latest Articles

HMDA చీఫ్‌ ఇంజనీర్‌ రవీందర్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా అక్రమాస్తులు గుర్తింపు

HMDA చీఫ్‌ ఇంజనీర్‌ రవీందర్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. ఏసీబీ సోదాల్లో ఇళ్లు, ప్లాట్లు, భూములు బయటపడ్డాయి. మసీదుబండలో రవీందర్‌కు నాలుగంతస్తుల భవనం, నానక్‌రామ్‌గూడలో లగ్జరీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్