ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేలా కృషి చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తుంగభద్ర గేట్లు కొట్టుకు పోతే 34 గేట్లు పునరుద్ధించామని చెప్పారు. 12 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే పుష్కరాల సమయంలో గత 2 సార్లు కూడా తానే ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పారు. ఈ పుష్కరాలకు కూడా తానే ముఖ్యమంత్రిగా ఉండటం అదృష్టమని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి జాతికి అకితం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని చంద్రబాబు అన్నారు. నిన్ననే ముంబైలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని హాస్పిటల్లో పరామర్శించానని.. ఆయన అక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసమే మాట్లాడారని చెప్పారు. పవన్ కళ్యాణ్ , తాను, మోదీ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు చంద్రబాబు.
ఆస్పత్రిలో పవన్ ను పరామర్శించా.. అక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధి గురించే మాట్లాడారు- చంద్రబాబు
0
13
Previous article
Latest Articles
నాతన ధర్మం ట్రెండ్.. మారిందా..?
ఒకప్పుడు ఫ్యామిలీ డ్రామాలు, హర్రర్ కామెడీలు.. ఈ మధ్య పాన్ ఇండియా యాక్షన్ సినిమాల ట్రెండు నడుస్తుంది. అలాగే హిందూ పురాణాల కథలతో సనాతన ధర్మం అంటూ ఓ కొత్త ట్రెండ్ కూడా...
- Advertisement -
- Advertisement -


