సమోసాల కోసం ఓ లోకోపైలట్ రోజు ట్రైన్ ఆపుతున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని జరిగింది. మహూ-ఇండోర్ మధ్య నడిచే రైలు లోకోపైలట్ రోజు సమోసాల కోసం ట్రైన్ ఆపుతున్నారు. రావు రంగ్వాసా రోడ్డు దగ్గర రోజూ పావుగంట ఆపి సమోసాలు కొనుగోలు చేస్తున్నాడు. చాలా రోజులుగా ఇలా జరుగుతోంది. అయితే ప్రయాణికులు సిగ్నలింగ్ కారణంగా ఆగుతుందేమేనని భావించారు. కానీ స్థానికుల వీడియోతో అసలు నిజం బయటపడింది. ఇండోర్ రైల్వే సిబ్బంది లోకోపైలట్పై శాఖాపరమైన ఎంక్వైరీ చేస్తోంది.
సమోసాల కోసం ట్రైన్ ఆపుతున్న లోకోపైలట్
0
20
Latest Articles
మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు- మంత్రి నారాయణ
జగన్ మావిగన్ రాజకీయ ఎత్తుగడను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని మంత్రి నారాయణ అన్నారు. మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు పరిపాలన సులభతరం చేసేందుకు అన్ని...
- Advertisement -
- Advertisement -


