నంద్యాల జిల్లాలో విగ్రహ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. జులై 8న వైఎస్సార్ విగ్రహ ప్రతిష్ఠ చేస్తానంటూ..మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్రెడ్డి చెప్పారు. నంద్యాల శ్రీనివాస్ సెంటర్లో విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్టు పేర్కొన్నారు. మే 31న వైఎస్సార్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఇప్పుడు అదే స్థానంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. విగ్రహ ప్రతిష్ఠకు అధికారుల అనుమతి లభిస్తుందా? అడ్డంకులు ఎదురవుతాయా.? అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
నంద్యాల జిల్లాలో విగ్రహ రాజకీయాలు
0
19
Previous article
Latest Articles
నేను బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని… మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్చ
మేడ్చల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ అయింది. ఒక కార్యకర్త పుట్టిన రోజు వేడుకల్లో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్కు దూరమవుతున్నానని.. తనను మర్చిపోతున్నారని అన్నారు. స్వయంగా మల్లారెడ్డి...
- Advertisement -
- Advertisement -


