అనకాపల్లి జిల్లా రేవుపోలవరంలో బోటు బోల్తా కలకలం రేపింది. సముద్రంలో అలల ఉధృతికి బోటు తిరగబడింది. బోటులో నలుగురు మత్స్యకారులు వేటకెళ్లగా.. అందులో ఒకరు మృతి చెందారు. ముగ్గురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. మృతుడు చోడిపల్లి సింహాద్రి మృతదేహం బంగారమ్మ పాలెం తీరానికి కొట్టుకొచ్చినట్టు అధికారులు తెలిపారు.
అనకాపల్లి జిల్లా రేవుపోలవరంలో బోటు బోల్తా
0
9
Previous article
Next article
Latest Articles
నేను బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని… మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్చ
మేడ్చల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ అయింది. ఒక కార్యకర్త పుట్టిన రోజు వేడుకల్లో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్కు దూరమవుతున్నానని.. తనను మర్చిపోతున్నారని అన్నారు. స్వయంగా మల్లారెడ్డి...
- Advertisement -
- Advertisement -


