రాజస్థాన్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. జోధ్పూర్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ను ఆయన ప్రారంభించారు. రూ.480 కోట్లతో ఎయిర్పోర్ట్ టెర్మినల్ రూపుదిద్దుకుంది. సవరించిన ఉడాన్-2.0 పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, గజేంద్రసింగ్, రాజస్థాన్ గవర్నర్ హరిబాబు, సీఎం భజన్లాల్ శర్మ పాల్గొన్నారు.
ఉడాన్-2.0 పథకాన్ని ప్రారంభించిన మోదీ
0
18
Previous article
Next article
Latest Articles
సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి
విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -
- Advertisement -


