యూపీ రాజధాని లక్నోలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అలీగంజ్ జిల్లా పూర్నియాలోని కోచింగ్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కోచింగ్ సెంటర్ పై నుంచి దూకేశారు. ఈ ఘటనలో 11మంది మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. భవనం మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
కోచింగ్ సెంటర్ లో మంటలు… కిందకు దూకేసిన విద్యార్థులు… 11 మంది మృతి
0
55
Previous article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


