రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో విషాదం చోటుచేసుకుంది. కట్లపాము కాటుతో వ్యాపారవేత్త మృతి చెందాడు. స్నేహితులను భయపట్టే ప్రయత్నంలో కట్లపాము కాటువేసింది. స్నేహితులు చెప్పినా ఆస్పత్రికి వెళ్లేందుకు నిరాకరించాడు. నాకేం కాదంటూ నిర్లక్ష్యం వహించాడు. గంట తర్వాత అతని ఆరోగ్యం క్షీణించింది. మెహిదీపట్నం ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యాపారవేత్త మృతి చెందాడు.
స్నేహితులను భయపట్టే ప్రయత్నం… కట్లపాము కాటుతో వ్యాపారవేత్త మృతి
0
42
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


