ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. సింగపూర్లో CBN@361 డిగ్రీస్ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పుస్తకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. దార్శనికనేతగా చంద్రబాబు నిర్ణయాలపై విశ్లేషణ , అమరావతి విజన్పై ప్రత్యేక ప్రస్తావన ఉంది. లీ క్వాన్ యూ శతజయంతి వెండి నాణెం బహూకరించారు. త్వరలో తెలుగు, హిందీలోనూ పుస్తకం విడుదల కానుంది. సింగపూర్ తెలుగు ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
సింగపూర్లో CBN@361 డిగ్రీస్ పుస్తకావిష్కరణ
0
50
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


