పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ నివాసానికి CID అధికారులు వచ్చారు. కోల్కతాలోని కాళిఘాట్లోని ఇంటికి వచ్చింది CID బృందం. సంతకాల ఫోర్జరీ కేసులో సీఐడీ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా మమతా బెనర్జీ ఇంట్లో సోదాలు చేయాలని CID అధికారులు చెప్పారు. CID టీమ్ను మమత మనుషులుయ అడ్డుకున్నారు.
సంతకాల ఫోర్జరీ కేసులో సీఐడీ విచారణ.. మమత ఇంటికి సీఐడీ అధికారులు
0
57
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


