కాళేశ్వరం కేసులో మాజీ సీఎం కేసీఆర్ను ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాపాడుతున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్కు కేసీఆర్ సాయం చేశారన్న సీఎం.. అందుకే ఇప్పుడు రేవంత్కు కేసీఆర్ సాయం చేస్తున్నారని చెప్పారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాల మీద విచారణ జరగాలని డిమాండ్ చేశారు. కేవలం మూడు బ్యారేజ్ల మీద కాదని.. ప్రభుత్వం మొత్తం అక్రామాల కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు.
కేసీఆర్ను రేవంత్ రెడ్డి కాపాడుతున్నారు- రామచందర్రావు
0
30
Latest Articles
కేసీఆర్ తిరిగి సీఎం కావాలని ప్రజలు నిజంగానే కోరుకుంటున్నారా?
తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి సరికొత్త మైండ్ గేమ్కు తెరతీసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. కేటీఆర్, హరీశ్ రావు ద్వయం ఒక కొత్త...
- Advertisement -
- Advertisement -


