పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. రెబల్ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని సభలో ప్రతిపక్ష నేతగా బెంగాల్ స్పీకర్ రథీంద్ర బోస్ గుర్తించారు. అసెంబ్లీలో ప్రతిపక్షానికి కేటాయించిన గది తాళాలను కూడా వారికి ఇచ్చారు. అంతకు ముందు అసెంబ్లీకి చేరుకున్న రితబ్రత.. తనదే అసలైన తృణముల్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ఈ సందర్భంగా 59 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు లేఖను చూపించారు.
మమతకు షాక్.. ప్రతిపక్ష నేతగా రితబ్రత బెనర్జీ గుర్తింపు
0
21
Previous article
Latest Articles
వైఎస్ షర్మిలను రాజ్యసభ సీటు వరిస్తుందా?
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ భవిష్యత్తుపై ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసిన తర్వాత ఆమె రాజ్యసభకు వెళ్లబోతున్నారన్న...
- Advertisement -
- Advertisement -


