ఇరాన్పై అమెరికా మరోసారి దాడులు చేసింది. ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలపై అటాక్ చేసింది. సీమైన్స్ అమర్చే బోట్లు లక్ష్యంగా అమెరికా ఈ దాడులకు పాల్పడింది. ఆత్మరక్షణ కోసం ఈ దాడులు చేసినట్టు అమెరికా తెలిపింది. ఇక ఈ దాడులు జరుగుతున్న సమయంలోనే ఇరాన్కు చెందిన సీనియర్ నేతలతో ఖతార్ రాజధాని దోహాలో ఖతార్ ప్రధాన మంత్రి కీలక చర్చలు నిర్వహిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్లతో గత మూడు నెలలుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు శాంతి ఒప్పందంపై చర్చలు సాగుతున్న వేళ ఈ దాడులు చోటుచేసుకోవడం అంతర్జాతీయంగా ఉద్రిక్తతలకు దారితీసింది.
ఇరాన్పై అమెరికా మరోసారి దాడులు… సీమైన్స్ అమర్చే బోట్లు లక్ష్యంగా అటాక్
0
64
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


