ఇవాళ ఏపీలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 11గంటలకు సచివాలయంలో సమావేశం నిర్వహించనున్నారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలపై చర్చించనున్నారు. పీ4 విధానం అమలు అంశాలు.. టిడ్కో ఇళ్లు, డ్వాక్రా రుణాలు, ముద్ర రుణాలు.. స్టాండప్ ఇండియా, పీఎం స్వానిధి వంటి కేంద్ర పథకాలపైనా ఈ సమావేశంలో చర్చ జరగనుంది. పీ4 విధానం అమలు అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. సామాన్యులకు దగ్గరగా బ్యాంకింగ్ వ్యవస్థ ఉండాలనే దిశగా బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు సూచనలు చేయనున్నారు.
ఇవాళ ఏపీలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం
0
335
Latest Articles
ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -
- Advertisement -


