తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. మూడు రోజుల నుంచి గుర్తుతెలియని దుండగుడు ఫోన్ చేసి బాంబు పెట్టినట్టు బెదిరింపులకు దిగాడు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు.. సచివాలయంలో తనిఖీలు చేపట్టారు. ఫోన్ చేసిన వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. అతనిని విచారించగా.. సచివాలయంలో ఎలాంటి బాంబు లేదని తేల్చారు. అయితే అగంతకుడు ఎందుకు ఫోన్ చేశాడన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు
తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు
0
222
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


