Sachin Statue | ముంబైలో క్రికెట్ దేవుడి విగ్రహం ఏర్పాటు

Sachin Statue | క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మరో అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. భారతదేశంలోనే అతి పెద్ద గ్రౌండ్ వాంఖేడ్ లో సచిన్ నిలువెత్తు విగ్రహం ఏర్పాటుచేయాలని ముంబై క్రికెట్ అసోసియేషన్(MCA) అరుదైన నిర్ణయం తీసుకుంది. ఈ విగ్రహం ఏర్పాటుపై MCA అధ్యక్షుడు అమోల్ కాలే(Amol Kale) ఓ ప్రకటన విడుదల చేశారు. ఓ ఆటగాడికి ఇలా విగ్రహం ఏర్పాటుచేయడం ఇదే తొలిసారని ఆయన తెలిపారు.

Sachin Statue | MCA నిర్ణయంపై సచిన్ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. 25సంవత్సరాలుగా తనకు ఈ స్టేడియంతో ప్రత్యేకమైన అనుబంధం ఉందని.. మొదటి రంజీ మ్యాచ్ ఇక్కడే ఆడనని గుర్తుచేసుకున్నారు. విగ్రహం ఏర్పాటు లాంటి గొప్ప గౌరవం తనకు కల్పించినందుకు MCAకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. 2023 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కాగా ఇంతకు ముందు భారత తొలి టెస్టు జట్టు కెప్టెన్ సీకే నాయుడు(CK Naidu) విగ్రహాన్ని దేశంలోని ఇండోరా, నాగ్ పూర్, ఏపీలోని స్టేడియాల్లో ఏర్పాటుచేశారు.

Read Also: ఇద్దరు మంత్రుల రాజీనామా.. సీఎం ఆమోదం

Latest Articles

వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల

మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్