33.7 C
Hyderabad
Wednesday, February 5, 2025
spot_img

ఢిల్లీని భారత దేశానికి నేర రాజధానిగా మార్చారు – కేజ్రీవాల్

ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ బీజేపీపై విరుచుకుపడ్డారు. 25 ఏళ్లుగా ఆ పార్టీకి ఢిల్లీలో అధికారం దక్కలేదు కాబట్టే ఇక్కడి ప్రజలపై బీజేపీ ద్వేషం పెంచుకుందని విమర్శించారు. అందుకే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీని భారతదేశానికి నేర రాజధానిగా మారుస్తోందని ఘాటు విమర్శలు చేశారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు, గ్యాంగ్‌వార్‌లు నిత్యకృత్యమైన నేపథ్యంలో మహిళలు ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టాలంటేనే వణికిపోతున్నారని అన్నారు.

Latest Articles

నాగబాబుకు మంత్రి పదవి లేనట్టేనా..!

నాగబాబుకు మంత్రి పదవి వరించే అవకాశం లేదా? సీఎం చంద్రబాబు ఆయనకు వేరే బాధ్యతలు అప్పగించనున్నారా? అంటూ అవుననే సమాధానమే వస్తోంది. ఏపీలో కీలక రాజకీయ నిర్ణయం తీసుకునే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్