కాంగ్రెస్ పై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. మధ్యప్రదేశ్లోని ఖజురహోలో పర్యటించిన ప్రధాని మోదీ…. సుపరిపాలన, కాంగ్రెస్ పార్టీ కలిసి ఉండలేవని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు సుపరిపాలనపై ఎన్నడూ ధ్యాస పెట్టలేదని ఆయన తెలిపారు. మధ్యప్రదేశ్లోని 11 జిల్లాల ప్రజలకు ఈ ప్రాజెక్టు వల్ల తాగునీరు, సాగు నీరు లభిస్తాయన్నారు. నీటి వసతిని కల్పిస్తామంటూ బుందేల్ఖండ్ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వాలు దశాబ్దాల తరబడి దగా చేశాయని ప్రధాని మోదీ వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వాలలో సుపరిపాలన సున్నా – ప్రధాని మోదీ
0
177
- Tags
- bjp vs congress
- Congress
- congress bjp row
- Congress party
- congress today
- congress vs bjp
- india mobile congress
- Indian National Congress
- modi attacks congress
- modi on congress
- modi slams congress
- modi us congress
- modi us congress speech
- pm modi adresses us congress
- pm modi attacks congress
- pm modi on congress loot
- pm modi on india mobile congress
- pm modi speech in us congress
- pm modi us congress
- pm modi us congress speech
- u.s. congress
- US CONGRESS
Previous article
Next article
Latest Articles
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు షాక్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. మంగళవారం తలపెట్టిన జనసేన సభకు అనుమతి నిరాకరించారు. రేపు రాష్ట్రంలో పార్టీ నవ నిర్మాణ సంకల్ప సభ ప్లాన్ చేసుకుంది...
- Advertisement -
- Advertisement -


