సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి కమ్యూనిస్టు వేషాన్ని వేసుకొని ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతోందన్నారు. బీజేపీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద విమర్శ చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. సైనికులను కూడా కాంగ్రెస్ పార్టీ అవహేళన చేసి మాట్లాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార కాంక్షతో కాంగ్రెస్ దేశాన్ని రెండు ముక్కలు చేసిందని ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఫైర్
0
179
- Tags
- 17th rajya sabha
- bjp mp laxman speech in rajya sabha
- dr k laxman rajya sabha
- dr k laxman speech in rajya sabha
- dr k laxman takes oath as rajya sabha mp
- k laxman oath taking rajya sabha
- member of rajya sabha
- pm modi speech in rajya sabha
- Rajya Sabha
- rajya sabha 2022
- rajya sabha live
- rajya sabha member laxman
- rajya sabha modi
- rajya sabha mp dr. k laxman
- rajya sabha mp laxman
- rajya sabha seat for bjp dr.k laxman
- rajya sabha tv
Latest Articles
వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల
మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -
- Advertisement -


