23.2 C
Hyderabad
Saturday, January 18, 2025
spot_img

కాంగ్రెస్ నేతలకు అంబేడ్కర్‌ గురించి మాట్లాడే అర్హత లేదు: బండి సంజయ్‌

కాంగ్రెస్ నేతలకు అంబేడ్కర్‌ గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్‌. బీజేపీ ఒత్తిడి మేరకు బీజేపీ ప్రభుత్వం అంబేడ్కర్‌ విగ్రహం నిర్మాణం పూర్తి చేసిందని తెలిపారు. ఎన్టీఆర్ మార్గ్‌లో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి తాళాలు వేశారని తెలిపారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా అక్కడికి వెళ్లలేదన్నారు. సినీ పరిశ్రమ ఆంధ్రాకు పోవాలని కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నారని ఆరోపించారు. సినీ పరిశ్రమ ఆంధ్రాకు తరలి వెళితే తెలంగాణకే నష్టం అని బండి సంజయ్‌ హెచ్చరించారు.

Latest Articles

సింగపూర్ పర్యటనలో బిజీ బిజీగా సీఎం రేవంత్

సింగపూర్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ బిజీబిజీగా గడుపుతున్నారు. మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సింగపూర్ పర్యావరణ మంత్రి గ్రేస్ ఫూ హై యూన్‌ను కలిశారు. వివిధ రంగాల్లో భాగస్వామ్యంపై చర్చలు జరిపినట్లు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్