28.2 C
Hyderabad
Monday, January 26, 2026
spot_img

మిషన్ భగీరథ నీళ్లపై ప్రజలకు విశ్వాసం, అవగాహన కల్పించాలి – సీతక్క

తెలంగాణ సచివాలయంలో మిషన్‌ భగీరథ బోర్డు సమావేశం జరిగింది. మంత్రి సీతక్క అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మిషన్‌ భగీరథకు సంబంధించిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ పథకానికి సంబంధి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు మంత్రి సీతక్క. మిషన్ భగీరథ నీళ్లపై ప్రజలకు విశ్వాసం, అవగాహన కల్పించాలని.. విధిగా ఈ నీళ్లను వినియోగించేలా డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. మిషన్ భగీరథ నీళ్ల నాణ్యత ప్రజలకు వివరించేలా రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి సదస్సులు నిర్వహించాలన్నారు. RO ప్లాంట్లు, బోర్ నీళ్ల మీద ప్రజలు ఆధార పడకుండా చూడాలన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్