తెలంగాణ సచివాలయంలో మిషన్ భగీరథ బోర్డు సమావేశం జరిగింది. మంత్రి సీతక్క అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మిషన్ భగీరథకు సంబంధించిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ పథకానికి సంబంధి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు మంత్రి సీతక్క. మిషన్ భగీరథ నీళ్లపై ప్రజలకు విశ్వాసం, అవగాహన కల్పించాలని.. విధిగా ఈ నీళ్లను వినియోగించేలా డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. మిషన్ భగీరథ నీళ్ల నాణ్యత ప్రజలకు వివరించేలా రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి సదస్సులు నిర్వహించాలన్నారు. RO ప్లాంట్లు, బోర్ నీళ్ల మీద ప్రజలు ఆధార పడకుండా చూడాలన్నారు.
మిషన్ భగీరథ నీళ్లపై ప్రజలకు విశ్వాసం, అవగాహన కల్పించాలి – సీతక్క
0
154
Previous article
Next article
Latest Articles
సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ
సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -
- Advertisement -


